టీడీపీ నేత పరిటాల రవిని హత్యకు వైఎస్ జగన్ కారణమో లేదో తెలియదు కానీ... టీడీపీ మంత్రి అయిన అచ్చెన్నాయుడు మాత్రం ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు. పరిటాల రవిని చంపింది వైఎస్ జగన్ కాదా? అంటూ ఆయన నిలదీశారు. అసెంబ్లీలో శాంతిభ్రదల తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబడిన వైకాపా సభ్యులు... తమ పార్టీలో వున్న నేతల హత్యలకు టీడీపీ పార్టీయే కారణమంటూ విమర్శలు లేవనెత్తిన సందర్భంలో అచ్చెన్నాయుడు మండిపడుతూ అలా ఆరోపించారు.......Read More......
No comments:
Post a Comment