ప్రపంచ ప్రజాస్వామిక దేశాలకు భారత్ ఆదర్శమని మనమంతా గర్వంగా చెప్పుకుంటాము. కాని లోపల జరిగేది మాత్రం ప్రజాస్వామ్య ఖూనీ అనే చెప్పాలి. ఒక్క తెలంగాణ అంశంమే తీసుకుంటే ప్రజాస్వామ్యం ఎంత కుమిలిపోతుందో అర్ధమవుతుంది. గతవారం జరిగిన స్కాట్లాండ్ స్వాతంత్ర్య - సమైక్య పోరు ప్రపంచానికే ఆదర్శంగా నిలిస్తే.., మన దేశంలో జరిగిన కొత్త రాష్ర్ట ఏర్పాటు ఒక చీకటి అధ్యాయానికి తెరతీసింది. విభజనతో సమస్యలు తొలగుతాయి.., ప్రజల మద్య సత్సంబంధాలు పెరుగుతాయనుకుంటే ఈ అగాధం మరింత పెరిగింది. దీనికి కారణం ఎవరు... ఈ తప్పుకు ఎవరిని నిందించాలి.. Read more ...
Click here for Latest News ..
No comments:
Post a Comment